గ్రహాలు ఒక నిర్దిష్ట దశలో ప్రయాణించడం ద్వారా శుభ ఫలితాలతో పాటు అశుభ ఫలితాలు కూడా ఏర్పరుస్తూ ఉంటాయి. ఇవి మానవుడే వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభావం ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు పద్మిని యోగాలని ఏర్పరుస్తూ ఉంటాయి. దశాబ్దాల తర్వాత జరిగే పరిమ పరిణామాలు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు గ్రహాలు కేదార యోగాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాయి.
మనిషి యొక్క జాతకంలో నాలుగేళ్లలో ఏడు గ్రహాలు ఉన్నప్పుడు, ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అన్ని రాశుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. దీని ప్రభావం కనిపిస్తుంది అయితే ఈ రాశుల వారికి అదృష్టం పట్టపోతుంది ,అని ఆకస్మిక ధన లాభం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. వారు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొట్ట మొదటి రాశే మకర రాశి వారు ఈ రాశి వారికి మహాకేదార రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. సుఖాలను అనుభవిస్తారు ఖరీదెక్కువైన వస్తువులను కొనుగోలు చేయబోతున్నారు. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు పనితీరులో బ్రహ్మాండంగా రానిస్తారు .ఆర్ధిక పరిస్థితి బలపడుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ పథకాల నుంచి ప్రయత్నాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటుంది, అదేవిధంగా వేతనం కూడా విపరీతంగా పెరగబోతూ ఉంది.
కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు మహాకేదార యోగ రాజయోగం అనుకూలంగా ఉంటుంది. 11వ ఇంట్లో కేంద్రం యొక్క త్రికోణం గజకేసరి బుదాతిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఆస్తి లావాదేవీ నుంచి ప్రయోజనం పాఠం రాజకీయాల్లో కూడా పదవి దక్కుతుంది. ఈ సమయంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఫీట్లు ఉన్నవారు, అద్భుతంగా రానిస్తారు. వారికి వారు నిరూపించుకోబోతున్నారు.
మేషరాశి మేషరాశి వారికి కూడా ఈ యొక్క రాజు యోగం అద్భుతంగా ఉండబోతోంది, ఈ యొక్క యోగం మీ లగ్నంలోనే ఏర్పడబోతూ ఉంది, గురువు రాహువు చంద్రుడితో కూటమి ఏర్పడినప్పుడు, శని తృతీయ దృష్టి వీరికి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి రెండు వైపులా బుద్ధుడితో బుధాదిత్య యోగం ఏర్పడబో ప్రభావం వీరి యొక్క మాటలని ప్రభావితం చేస్తుంది. ఇదే సమయంలో నాలుగో ఇంట్లో శుక్రుడు బుద్ధుడు కేంద్ర రాజయోగం ఏర్పడుతుంది.ఈ సమయంలో వాహనంతో పాటు ఆస్తులను కూడా పొందుతారు.