తన కుటుంబాన్ని కూడా వదిలేసి రోజులు తరబడి కొండ పై ఒంటరిగా కూర్చుంతున్న 86 ఏళ్ల వృధుడు అసలు కారణం తెలిసి పరుగులు తీస్తున్న ఊరి జనాలు
సకల ప్రాణాకోటికి జీవనాధారం నీరు. నీటి ఉపయోగం గురించి అందరికి తెలిసిందే. శరీరంలోని అనేక సమస్యలను చిటికెలో తొలగిస్తుంది. అంతేకాదు సనాతన ధర్మంలోనూ నీటిని ఐదు గొప్ప అంశాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక శక్తులు, వైద్య లక్షణాలతో నిండి ఉందని నమ్ముతారు. నీటి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేదం తెలిపింది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ కూడా సమర్థవంతంగా ప్రభావం చూపుతుంది. అందుకే భూమిపై దొరికే అత్యుత్తమ ఔషధంగా నీటిని పరిగణిస్తారు.అధర్వణవేదంలోని …