March 2023

తన కుటుంబాన్ని కూడా వదిలేసి రోజులు తరబడి కొండ పై ఒంటరిగా కూర్చుంతున్న 86 ఏళ్ల వృధుడు అసలు కారణం తెలిసి పరుగులు తీస్తున్న ఊరి జనాలు

సకల ప్రాణాకోటికి జీవనాధారం నీరు. నీటి ఉపయోగం గురించి అందరికి తెలిసిందే. శరీరంలోని అనేక సమస్యలను చిటికెలో తొలగిస్తుంది. అంతేకాదు సనాతన ధర్మంలోనూ నీటిని ఐదు గొప్ప అంశాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక శక్తులు, వైద్య లక్షణాలతో నిండి ఉందని నమ్ముతారు. నీటి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేదం తెలిపింది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ కూడా సమర్థవంతంగా ప్రభావం చూపుతుంది. అందుకే భూమిపై దొరికే అత్యుత్తమ ఔషధంగా నీటిని పరిగణిస్తారు.అధర్వణవేదంలోని …

తన కుటుంబాన్ని కూడా వదిలేసి రోజులు తరబడి కొండ పై ఒంటరిగా కూర్చుంతున్న 86 ఏళ్ల వృధుడు అసలు కారణం తెలిసి పరుగులు తీస్తున్న ఊరి జనాలు Read More »

ఆసుపత్రిలో అందరిముందు దుప్పటిలో చుట్టేసిన మహిళా కానీ ఆతర్వాత దుప్పటి తీసి చూసి..డాక్టర్లే షాక్

ఇండియాలో పెద్ద వయసులో ఉన్న మగవారిలో మూడింట రెండువంతులు మంది, మరియు పెద్ద వయసులో ఉన్న ఆడవారిలో 90 నుండి 95 శాతం మంది నిరక్షరాస్యులు, మరియు వారిలో ఎక్కువమంది, ప్రత్యేకంగా ఆడవారు ఒంటరిగా ఉంటున్నారు. అలా పెద్ద వయసులో ఉన్నవారు ఆర్థికంగా ఇతర కుటుంబసభ్యులపై ఆధారపడడం ఇండియాలో చాలా ఎక్కువ.అనారోగ్యంతో ఉన్న రోగిని ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లిన మహిళ ఆ రోగిని దుప్పట్లో కూర్చుబెట్టుకుని ఆస్పత్రిలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా ఒకింత …

ఆసుపత్రిలో అందరిముందు దుప్పటిలో చుట్టేసిన మహిళా కానీ ఆతర్వాత దుప్పటి తీసి చూసి..డాక్టర్లే షాక్ Read More »

రోడ్డు పై మామిడి పండ్లు అమ్ముకుంటున్న మహిళా దగ్గరకి వెళ్ళిన ఆఫీసర్ అనుమానం తో ఆమె ఎవరో తెలుసుక్ని ఒక్కసారిగా షాక్ తిన్న ఆఫీసర్

భారతదేశంలోని మొత్తం కార్మికుల సంఖ్యలో అత్యధిక శాతం రైతులు, రైతు కూలీలే. 2020 నాటికి దేశంలో మొత్తం రంగాల్లో ఉన్న ఉపాధిలో 41.49% భాగాన్ని వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. దీనితో పోలిస్తే దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగపు శాతం చాలా తక్కువ. 2016 లో జిడిపిలో వ్యవసాయం వాటా 17.5% మాత్రమే ఉంది. ఇది క్రమేణా క్షీణిస్తోంది. మన దేశం లో రైతుల సంఖ్యా ఎక్కువే. అలాగే, రైతుల ఆత్మహత్య ల సంఖ్యా కూడా ఎక్కువే. …

రోడ్డు పై మామిడి పండ్లు అమ్ముకుంటున్న మహిళా దగ్గరకి వెళ్ళిన ఆఫీసర్ అనుమానం తో ఆమె ఎవరో తెలుసుక్ని ఒక్కసారిగా షాక్ తిన్న ఆఫీసర్ Read More »

ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్య మంత్రికి కూడా ముచ్చెమటలే, మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది

రోహిణి సింధూరి ఈ పేరు కర్ణాటకలో ఓ సంచలనం. మోస్ట్ సిన్సియర్ IAS ఆఫీసర్ గా కర్ణాటకలో ఆమె పేరు తెచ్చుకున్నారు, రూల్ ఇస్ రూల్ ,రూల్ ఫర్ ఆల్ అనే సూక్తిని రోహిణి కచ్చితంగా ఫాలో అవుతారు. రోహిణి కలెక్టర్ గా లేదా డిపార్ట్మెంట్ గా గాని, ఉన్నత అధికారిగా గాని ఉన్నారంటే, ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులకు హడల్, కిందిస్థాయి అవినీతిపరులకు బద్ధకస్తుల ఉద్యోగులకు చలి జ్వరం,అంతలా తన పనితనంతో దూసుకుపోతున్నారు ఆమె. అంతెందుకు …

ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్య మంత్రికి కూడా ముచ్చెమటలే, మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది Read More »