Author name: admin

ఈ రాత్రికే కిడ్నీ స్టోన్ లేకుండా కరిగి మార్నింగ్ యూరిన్ లో పోతుంది

వర్షాకాలం, చలికాలం ,ఎండాకాలం ఈ మూడు కాలాలు మనం తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఇతర కాలాల కంటే ఎండాకాలంలో కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి స్టోన్ సైజు ఎక్కువగా పెరగడం ఒకవేళ ఉన్నా స్టోన్స్ పెరగకుండా ఉండడానికి యధా విధంగా ఉండడానికి అయినా అవకాశాలు ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ లేనివారికి ఏప్రిల్ నెల, మే నెల, ఆగస్టు, జూన్ నెల ఈ టైం లో ఎక్కువగా స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. …

ఈ రాత్రికే కిడ్నీ స్టోన్ లేకుండా కరిగి మార్నింగ్ యూరిన్ లో పోతుంది Read More »

దీపం వెలిగించినాక వొత్తులు పూర్తిగా కలిపోతే…

ఆడవారు వెలుపల ఉన్న పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న, అసలు ఎక్కడ లేదు ఎందుకు లేదు అంటే, పూజ అనేటటువంటిది ఎవరు చేయాలి. అంటే ఇంటి యజమాని చేయాలి ధర్మపత్ని సమేతస్య అని ఉంది కానీ ధర్మ ప్రతీ సమేతస్య అని ఉండదు సంకల్పం. అంటే దాని అర్థం ఎవరు చేయాలని, యజమాని చేయాలి యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత, నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలి అని యజమాని …

దీపం వెలిగించినాక వొత్తులు పూర్తిగా కలిపోతే… Read More »

చూడడానికి తరలివస్తున్న జనం

సుప్రసిద్ధ శ్రీ కుక్కే సుబ్రమణ్య స్వామి దేవాలయం కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా సిల్వర్ తాలూకాలోని సుబ్రహ్మణ్యం గ్రామంలో ఉంది. ఇక్కడ కార్తికేయునిది సర్వదేవుని సుబ్రహ్మణ్యుడిగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. గరుడకి భయపడే దివ్య స్వరమైన వాసుకి మరియు ఇతర సర్పాలు సుబ్రహ్మణ్యం చేత శరణు పొందాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటకలోని సుందరమైన పశ్చిమ కనుమలు ఉంది. దేవస్థానం వెనుక వైపు సుప్రసిద్ధమైన కుమార పర్వతం ఉంది, దక్షిణ భారత పర్వతారోహిన్లకు …

చూడడానికి తరలివస్తున్న జనం Read More »

ఈ చెట్టు వున్న ఇంట్లో లక్ష్మీదేవి…

మన భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను పవిత్రంగా భావిస్తారు. అలాంటి వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేసి దైవ సమానంగా భావిస్తారు, ఇలాంటి వృక్షాలలో ఎంతో ముఖ్యమైనది మారేడు చెట్టు. దానిని బిల్వ వృక్షం అని కూడా అంటారు. హిందువులు మారేడు వృక్షాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అంతేకాకుండా ఈ మారేడు చెట్టు అంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరం. మారేడు ఆకులు మూడు ఆకులు కలిపి ఒకే ఈనెలో ఉంటాయి,ఇవి ఆ పరమశివుడి మూడు కన్నులను సూచిస్తాయి. …

ఈ చెట్టు వున్న ఇంట్లో లక్ష్మీదేవి… Read More »

ఈ 4 రాశులకు గోల్డెన్ లెగ్…

సాధారణంగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు, ఎంతో విశేషమైన పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుని పూజిస్తారు అయితే కొన్ని రాశుల వారికి శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆ రాశుల వారు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులలో కొన్ని రాశుల వారికి శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమైనవి అని చెప్తారు. శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి తిధి రోజు రోహిణి నక్షత్రంలో వసుదేవ దేవకిల కి …

ఈ 4 రాశులకు గోల్డెన్ లెగ్… Read More »

గురువారం రోజు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో బియ్యం పసుపును అక్కడ పెడితే ఇంట్లో డబ్బుకు కొదవవుండదు

ఇంట్లో డబ్బుకు కొదవ లేకుండా ఉండాలి అంటే కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. బియ్యం పసుపుతో ఇంట్లో ఏం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, అలాగే కొన్ని వాస్తు టిప్స్ కూడా పాటిస్తే మంచి ఫలితం కూడా కలుగుతుంది. ఇటువంటివన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో పసుపు శుభప్రదం అని అంటారు. ఈ పసుపుని ఉపయోగించి ఏం చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పసుపును తీసుకోండి తర్వాత తెల్లటి దారం తీసుకొని …

గురువారం రోజు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో బియ్యం పసుపును అక్కడ పెడితే ఇంట్లో డబ్బుకు కొదవవుండదు Read More »

ఆలయానికి భక్తుడి కానుక.. హుండీ తెరిచి షాకైన అధికారులు

మనదేశంలో వేల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి, ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు ఆలయాలను దర్శించుకుంటారు, అలాగే హుండీలో పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణలోని ఒక ఆలయం హుండీలో 204 సంవత్సరాల నాటి పురాతన రాగినానం లభించింది. ఎవరు భక్తుడు దీనిని హుండీలో వేసి ఉంటాడని ఆలయ అధికారులు భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధరామేశ్వరాలయంలో ఈ ఘటన జరిగింది. రెండు అణాల విలువైన ఈ నానాన్ని 1818లో ముద్రిoచినట్లు తెలుస్తుంది. అలాగే నాణే …

ఆలయానికి భక్తుడి కానుక.. హుండీ తెరిచి షాకైన అధికారులు Read More »

ఈ ఆహారాలను కలిపి తినకూడదంట. అవేంటో చూద్దాం.

ఆరోగ్యమే మహా భాగ్యం అని మన పెద్దలు ఊరికే చేప్పలేదు. మనలో చాలా మందికి ఆహారాన్ని ఎలా తీసుకోవాలో తెలియక చాలా అనారోగ్యపాలవుతున్నారు. వీరికి అది తీవ్రమయ్యేవరకు తెలియదు మన ఆహారపు అలవాట్ల వలన వచ్చిందని. ఆకలి కాగానే ఏది ఉంటె అది తినకూడదు. కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు మరి కొన్నింటిని ముందుగాని తరువాత గాని తినకూడదు. ఆహారాలను తినేటప్పుడు కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు, ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తేనె మరియు …

ఈ ఆహారాలను కలిపి తినకూడదంట. అవేంటో చూద్దాం. Read More »

టాబ్లెట్ వాడకుండా నరాల బలహీనత శాశ్వతంగా దూరం

నరాల బలహీనతను నిమిషాల్లో తగ్గించే డ్రింక్ ఇదే. ఒక్కసారి ట్రై చేయండి, చాలామందిని వేధిస్తున్న సమస్యలలో బలహీనత ఒకటి.. ఈ సమస్య ఉన్నవారిలో కాళ్లు చేతులు వనకడం, కళ్ళల్లో నుండి నీరు కారడం, గుండె దడ ఎక్కువగా ఉండడం, బరువులు మోయలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీకు కూడా నరాల బలహీనత వ్యాధి ఉందా? ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారా? ఎ న్ని చేసినా నరాల బలహీనతను అరికట్టలేకపోతున్నారా? అయితే ఈ చిట్కాను ఫాలో …

టాబ్లెట్ వాడకుండా నరాల బలహీనత శాశ్వతంగా దూరం Read More »